బిఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి?
నేటి దిశ, హైదరాబాద్: బిఆర్ఎస్ కు షాక్ తగలనన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. దీంతో కృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది కాగా 2014లో టిడిపి నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణారెడ్డి 2018లో సబితా ఇంద్రారెడ్డి ( కాంగ్రెస్) సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బిఆర్ఎస్ గూటికి చేరారు.