హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాటీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,బదిలీలపై మధ్యం తర స్టే ఉత్వరాలను కోర్టు సవరించింది,ఉపాధ్యాయుల యూనియన్లనాయకులకు 10 అదనపుపాయింట్లు ఇవ్వకుండాబదిలీలు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది,ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇవ్వడానికి అనుమతినిచ్చింది,టీచర్ల బదిలీలుతుది తీర్పుకు లోబడేఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది,