దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పట్టించుకోని మల్చేల్మా సహకార బ్యాంక్
దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పట్టించుకోని మల్చేల్మా సహకార బ్యాంక్ జహీరాబాద్, నేటిదిశ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జూన్ 2, 2014 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్ది ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించాలనే ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన, మల్చల్మా సహకరా సొసైటీ బ్యాంకులో నిర్వహించకపోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను మల్చేల్మా సహకార బ్యాంక్ పాటించకపోవడం […]