భూ తగాదాలతో ఒకరి హత్య
భూ తగాదాలతో ఒకరి హత్య • కత్తులు,గొడ్డలితో దాడి • ఇంకొకరి పరిస్థితి విషమం నారాయణఖేడ్,నేటిదిశ: నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని చాంద్ ఖాన్ పల్లిలో సోమవారం ఉదయం జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడి తండ్రి అంకం లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..చాంద్ఖాన్ పల్లిలో తనకు మరియు బాబుగొండ మల్లయ్యకు పక్కపక్కనే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి ఉందని,భూమి సరిహద్దు విషయంలో అనేక ఏళ్లుగా ఇరువురo గొడవ పడుతూ ఉన్నాము అన్నారు.గత కొద్ది మాసాల క్రితం […]